కోవిడ్ క్లిష్ట పరిస్థితులలో కోవిడ్ బాధిత కుటుంబాలకు, వృద్దులకు యువత చేస్తున్న సేవలకు భేష్ అని పలువురు పెద్దలు ప్రశంసించారు.
నాగాయలంక యువత కోవిడ్ బాధితులకు, వృద్దులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని దివి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మండవ బాలవర్ధి రావు అన్నారు.
నాగాయ లంక రాజేశ్వరి కాలనీ లో బుధవారం జయప్రద ఫౌండేషన్ 4౦౦ కుటుంబాలకు తిప్పా తీగ మాత్రలు మల్టీ విటమిన్ మాత్రలు సర్పంచ్...
జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగాల గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు.
వ్యక్తిగత సుబ్రతని పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవవటంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జయప్రద ఫౌండేషన్ నిర్వాహకురాలు చెరుకూరి చాముండేశ్వరి గారు పేర్కొన్నారు.